Skip to main content

Posts

Showing posts from 2014

శ్రీవాస్ కథ కి బాలయ్య సై...!

నటరత్న నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమా కి శ్రీకారం చుట్టబోతున్నారు. లక్ష్యం, పాండవులు పాండవులు  తుమ్మెద, ఈ మద్య ' లౌక్యం 'తో  మంచి హిట్ అందుకున్న దర్శకుడు ' శ్రీవాస్ ' ఈ చిత్రానికి దర్శకత్వ బాద్యతలు మోయనున్నారు. శ్రీ వాస్ డైరెక్ట్ చేసే సినిమా బాలయ్య కు 99 సినిమా కావడం విశేషం. ఈ ఏడాదిలో బాలయ్య కు చాల మరపురాని ఏడాదిగా చెప్పుకోవచ్చు, ఈ ఏడాది ఆయన ఎం.ఎల్. ఏ గా గెలవటం, అలాగే ' లెజెండ్ ' లాంటి సూపర్ హిట్ చిత్రం రావటం, ఈ ఆనందం తోనే కొత్త సినిమా స్టార్ట్ చేయాలి అని ఆయన అనుకున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న చిత్రం ' లయన్ ' చివరి దశ లో ఉంది. ఈ సినిమా తో  సత్యదేవ్ అనే కొత్త డైరెక్టర్  పరిచయమవుతున్నారు. ఈ చిత్రం అయిపోగానే బాలయ్య శ్రీవాస్ తో సినిమా ప్రారంభిస్తారు. అలాగే ఆయన  వందో సినిమా ఫై కూడా అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సినిమాని వి వి వినాయక్, బోయపాటి  శీను, ఎస్ ఎస్ రాజమౌళి లో ఎవరో ఒకరు డైరెక్ట్ చేయనున్నారని సమాచారం.

బెల్లంకొండ శ్రీనివాస్ రెండో సినిమా రెడీ ...!

బెల్లంకొండ సురేష్  భారీ చిత్రాల నిర్మాత , ఆయన తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ మద్య వచ్చిన " అల్లుడు శీను " సినిమా తో తెరంగేట్రం చేసాడు , ఆ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన కమర్షియల్ గా  పెద్ద సక్సెస్ కాలేకపోయింది . మొదటి సినిమానే వి . వి .వినాయక్ , సమంతా & తమన్నా , దేవి శ్రీ ప్రసాద్ లాంటి స్టార్స్ తో పని చేయగలిగే అదృష్టం దక్కిచుక్కున్నాడు , ఇక రెండో సినిమా ఎలాగో మాస్ డైరెక్టర్ " బోయపాటి శ్రీను " చేతిలో పడ్డాడు , మంచి లవ్ మాస్ వస్తుంది అని అందరు అనుకున్నారు , కాని తాజా సమాచారం ప్రకారం రెండో సినిమా బోయపాటి తో లేదని తెలుస్తుంది . కారణం బోయపాటి శ్రీనివాస్ తో బిగ్ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసాడంట , కాని బెల్లంకొండ సురేష్ మాత్రం లో బడ్జెట్ మూవీ అయితే నే సేఫ్ అనే ఆలోచనలో ఉన్నాడు . తమిళ్ లో హిట్ అయిన " సుందర పాండియన్ " ని తెలుగు లో రీమేక్ చేయాలనీ అనుకుంటునారు , ఆ సినిమా హక్కులని డైరెక్టర్ ' భీమినేని శ్రీనివాస రావు ' కొనుకున్నాడు కాబట్టి ఆ మూవీ ని కూడా భీమినేని నే డైరెక్ట్ చేస్తాడు , ఈ తెలుగు రీమేక్ కి " సుందర్ అండ్ కో " టైటిల్ పరిశీలన లో ఉన్నట్

వరుణ్ తేజ్ వాళ్లనే ఫాలో అవుతాడా .....?

వరుణ్  తేజ్  ఆరడుగుల అందగాడు అభిమానులు ముద్దుగా పిలుచుకునే  ' మెగా ప్రిన్స్ ' , నాగబాబు నట వారసుడిగా " ముకుంద " సినిమాతో తెరంగేట్రం చేసి ఓ మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . " ముకుంద " రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోగానే , అతని రెండో సినిమా ఫై చర్చ  మొదలైంది , మెగా స్టార్  " చిరంజీవి " సూచనా మేరకు వరుణ్ తేజ్ రెండో సినిమా డాషింగ్  డైరెక్టర్ ' పూరి జగన్నాధ్ ' తో సినిమా ఉంటుందని ఫిలిం నగర్ టాక్ . వరుణ్ తేజ్ అభిమానులు మాత్రం చాలా ధీమాగా, సంతోషంగా ఉన్నారు ,తమ హీరో రెండో సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్  అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . ఎందుకంటే గత మెగా హీరోల రెండో సినిమాలన్నీ  బ్లాక్ బస్టర్ చిత్రాలే కాబట్టి , వరుణ్ తేజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని ' ఆతని అభిమానులు  ఆశిస్తునారు . పవన్ ని మొదలు నిన్న మొన్నటి అల్లు శిరీష్ దాక అందరికి రెండో సినిమా సూపర్ హిట్టే ,  పవన్ కి గోకులం లో సీత , చరణ్ ' మగధీర ' , అల్లు అర్జున్ ' ఆర్య ' శిరీష్ ' కొత్తజంట ' ఇలా  ప్రతి మెగా హీరో కి హిట్టే , మరి ఈ సెంటిమెంట్ నే

మేయర్ ఎన్నికల కోసం కెసిఆర్ దిగజారుడు చర్యలు

ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా అయ్యింది. అందులో ఒకటి తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ కోసం చాలా ఉద్యమాలు జరిగాయి, చాలా మంది తమ ప్రాణాలను విడిచి అమరులైనారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముందు ఉండి నడిపించారు. దానికి క్రుతజ్ఞతగా తెలంగాణా ప్రజలు కే.సి.ఆర్  గారిని తెలంగాణ మొదటి ముఖ్య మంత్రిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ తెలంగాణకు గుండె లాంటిది. ఇక్కడ మేయర్ ఎన్నికలు దగ్గరికి రావడంతో తనకు ఉన్న పదవిని వాడుకొని మేయర్ ఎన్నికల్లో గెలవటానికి కే.సి.ఆర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం .............. 1. ప్రత్యేక తెలంగాణ యేసు (Jesus) వల్లనే వచ్చింది అనడం. 2. మైనారిటీల రిజర్వేషన్ 3. పేద క్రిస్టియన్స్ ని యస్.సి లలో కలపడం. 4.10 కోట్ల ఖర్చుతో చర్చ్ నిర్మాణం. 5.అవసరం లేకున్నా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచడం. ప్రత్యేక తెలంగాణ కోసం 1300 మంది ప్రాణత్యాగం చేసారు అని ఇంతకు ముందు అసెంబ్లీలో అన్ని సార్లు చెప్పి ఇప్పుడు యేసు వల్ల వచ్చింది అనడంలో అసలు విషయం ఏంటి. ఒకవేళ యేసు వల్లనే వచ్చివుంటే మరి అంత మంది ఎందుకు చనిపోయారు. తెలంగా

స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్ల లాభం ఎవరికీ?

మన ప్రధాన మంత్రి నరేంద్ర దమోదర్ దాస్ మోడి పరిశుభ్ర  భారతదేశంని చూడాలి అనే కోరికతో స్వచ్చ భారత్ అనే ఒక అంశాన్ని వెలుగులోకి తెచ్చాడు. స్వచ్చ భారత్ లో తను పాల్గొని మిగతావారిని కూడా అందులో భాగస్వామ్యులను చేయడానికి కొంత మంది ప్రముఖులను స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాడు. స్వచ్చ భారత్ వాళ్ళ లాభం పొందేది ముఖ్యంగా రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. 1. మన దేశంలోని ప్రముఖులు (Celebrities) 2. మీడియా వాళ్ళు. మోడి గారు ప్రముఖులను ఇందులోకి ఎందుకు తీసుకోచ్చాడంటే వారి వల్ల స్వచ్చ భరత్ కార్యక్రమం సామాన్య ప్రజల దగ్గరకు సులభంగా చేరుతుందని. కాని మన దగ్గర మాత్రం ఇది ఒక ఉచిత ప్రచారం (publicity) లాగ ప్రముఖులకు  ఉపయోగపడుతుంది. వాళ్ళు శుభ్రం చేసినా  చేయకపోయినా చీపురు పట్టుకోగానే విలేకరులు అక్కడికి చేరుకొని వారి ఫోటోలను తీసుకొని  వాళ్లకు ప్రచారం కలిగిస్తున్నారు. దీనివల్ల కొంత మందిలో చైతన్యం వస్తుంది కాని అందరిలో రాదు. . అలా కాకుండా రహదారుల పైన , ఇంటి పరిసరాలలో చెత్త వేయడం మంచిది కాదు అని అందరిని చైతన్య పరచడం వల్ల సచ్చ భారత్ కార్యక్రమం తొందరగా పూర్తి అవుతుంది. కాని ఇలా ప్రముఖులు చేస్తేనే స్వచ్చమై

70 Hindus Converted To Christianity in Uttar Pradesh's Bahraich district

Lucknow: Over 70 Hindus have been allegedly converted to Christianity in Uttar Pradesh's Bahraich district. While district officials are probing the matter, a suspect from an outfit called India Hope Center has been arrested, police said. A district official said office bearers of the outfit are active in the Kamalpuri village and that they were trying to allure villagers into accepting Christianity. However, District Magist rate Satyendra Kumar said on Thursday that it has not been confirmed if the conversions took place. "We have send officials to the village and are trying to ascertain the veracity of the charges," he added. Kumar said the district administration was vigilant about such issues. Intelligence officials, however, said the India Hope Center activities "had picked up in the area" for the past few months, especially after the floods. "They had distributed relief material to the villagers and it is feared that in lieu of this they tried to allu

BJP Reveals Nehru's Letter

 In a bid to counter criticism that study of astrology is retrograde, BJP on Wednesday released a letter by Jawaharlal Nehru seeking a horoscope by a competent astrologer for Rajiv Gandhi soon after the birth of his grandson. In a letter to Krishna Hutheesing dated August 29, 1944, Nehru suggests the need for a "proper horoscope" and adds that "such permanent records of the date and time of birth are desirable". Pointing out that he had also written to daughter Indira Gandhi to seek a competent horoscope-maker, Nehru writes, "As for the time, I suppose the proper solar time should be mentioned and not the artificial time which is being used outside now. War time is at least an hour ahead of the normal time." HRD minister Smriti Irani had recently come under attack when she was spotted consulting a palmist, while opponents of BJP have accused it of seeking to dilute "scientific temper" that Nehru promoted. The letter, released at a press conferenc